...

...

11, మార్చి 2013, సోమవారం

కథాజగత్‌లో సై-ఫై కథ!


అనిల్ ఎస్.రాయల్ గారి కథ నాగరికథ బ్లాగు మిత్రులకు సుపరిచితమే! అబ్రకదబ్ర అనే ప్రక్షిప్త నామంతో 'తెలు-గోడు' బ్లాగుద్వారా అనిల్‌గారు మనకు తెలిసినవారే! ఈ కథ ఆంధ్రజ్యోతిలో నవంబరు2009లో అచ్చయింది. తర్వాత కథ - 2009, వర్తమాన తెలుగు కథ - 2009, త్వరలో(?) వెలువడనున్న సాహిత్య అకాడెమీ సైన్స్ ఫిక్షన్ కథల సంపుటి మొదలైన సంపుటాల్లోనూ, 2012లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారానూ వెలుగు చూసింది. ఇప్పుడు కథాజగత్‌లో కూడా చోటు చేసుకుంది. చదవండి.

కామెంట్‌లు లేవు: