...

...

21, డిసెంబర్ 2013, శనివారం

రెండు కథలు!

ఇందూరమణగారి జగన్నాటకం, ఎ.శ్రీధర్‌గారి కలిమి కథాజగత్‌లో ఇటీవల కొత్తగా చేరిన కథలు!

17, డిసెంబర్ 2013, మంగళవారం

60మంత్స్ ఇండస్ట్రీ ఇక్కడ!

అయిదు వసంతాలు పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా బ్లాగు మిత్రులు మరియు తురుపుముక్క శ్రేయోభిలాషులందరికీ వినమ్రమైన నమస్కారాలు!

16, డిసెంబర్ 2013, సోమవారం

3, డిసెంబర్ 2013, మంగళవారం

గురి



కళింగాంధ్రకు చెందిన యువ కథారచయిత మల్లిపురం జగదీశ్ కథ గురి కథాజగత్‌లో చదవండి.

1, డిసెంబర్ 2013, ఆదివారం

కథా ప్రహేళిక

"--రామాకనవేమిరా రచయిత--" "--ప్రభాకర్ మందార కథ--" ఊహాచిత్రం ఆవిష్కరణ సభ ఉందని ఫేస్‌బుక్ ద్వారా ఆహ్వానం అందగానే లామకాన్ "--జయంతి పాపారావు కథ--" అయినా  "--డి.కె.చదువులబాబు/పంజాల జగన్నాథం కథ--" అంటూ బయలుదేరాను. ఈ ఊహాచిత్రం "--వనజ వనమాలి కథ--" అని తెలుసు  అదీకాక ఇది అతని "--ఆదివిష్ణు కథ--" కాబట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదీ కాక సభ తర్వాత "--ఎస్వీ కృష్ణజయంతి కథ--"తో కూడిన "--తమ్మెర రాధిక కథ--" వుంటుందని ఒక "--తాడికొండ కె.శివకుమారశర్మ కథ--". అదీకాక పోతే "--సతీష్ చందర్ కథ--" లేదా  కాఫీయో కనీసం "--ఆచంట హైమవతి కథ--" అయినా దక్కుతుందని "--దిలావర్ కథ--". అలా ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే సత్యప్రసాద్ "--భమిడిపాటి గౌరీశంకర్ కథ--" అనే "--కాకాని చక్రపాణి కథ--" లేనివాడు కాదని నాకు తెలుసు కాబట్టి.

"--కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ--" లెహెర్, హెలెన్, జయమాలిని, మమైత్‌ఖాన్ ఇంకా ఎవరెవరో వస్తారని గాభరా పెట్టేశారు. కానీ "--జడా సుబ్బారావు కథ--" కూడాలేదు. సరే అక్కడ "--వింజమూరి అచ్యుతరామయ్య కథ--"లా మిగిలిపోతానేమోనని అనుమానం కలిగి "--అరుణపప్పు కథ--" వుండటం ఇష్టంలేక "--ఒక కన్నీటి చుక్క రచయిత--"కు ఫోన్ చేశాను "--సగ్గు రాజయ్యకథ--" అందామని. కానీ వారి ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. రికార్డింగులో బిజీగా వున్నారు కాబోలు. లామకాన్ దగ్గరకు వెళ్ళగానే అరిపిరాల సత్యప్రసాద్ కనిపించి విష్ చేసి లోపల కూర్చోమని చెప్పారు. "--గుడిపాటి కథ--" "--రామాచంద్రమౌళి కథ--"గా కనిపించింది. "--ఆవంత్స సోమసుందర్ కథ--" ఎవరూ రారని సరిపెట్టుకుని ఓ మూల కుర్చీలో కూర్చున్నాను. తర్వాత కొద్దికొద్దిగా జనం రాసాగారు. అరిపిరాల బోర్ కొట్టకుండా ఒక కథాప్రహేళిక ఇచ్చారు. దానికి "--తేజోమూర్తుల ప్రకాశరావు కథ" ఆలోచిస్తూ కూర్చున్నాను.  "--తాడిగిరి పోతరాజు కథ--" అనంతరం సభ మొదలయ్యింది. "--అంజనం రచయిత--" పరిచయవాక్యాలు పలికి "--ధనలక్ష్మి రచయిత--"గారిని, "--నాన్నంటే! రచయిత--"గారిని, కుప్పిలి పద్మగారిని, జి.ఆర్.మహర్షి గారిని వేదిక మీదికి ఆహ్వానించారు. జగన్నాథ శర్మగారు పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని రచయిత తండ్రిగారికి అందించారు. వక్తలు మాట్లాడడం మొదలు పెట్టారు. "--హెచ్చార్కె కథ--" ముంచుకొస్తుందని సభ మధ్యలోనే నిష్క్రమించడానికి ఉపక్రమించాను. హాలు బయటికి రాగానే టేబుల్ పైన ఉన్న పుస్తకాలను చూచి వంద రూపాయలను తీసి ఒక కాపీ కొన్నాను. కౌంటర్‌లో వున్న వ్యక్తి ఇచ్చిన "--గరిశకుర్తి రాజేంద్ర కథ--" జేబులో పెట్టుకుని బయట పడ్డాను.