...

...

1, నవంబర్ 2009, ఆదివారం

కథాజగత్‌లో మరో రెండు కథలు!

వర్తమాన కథా కదంబం ఆధునిక తెలుగు కథానిక శత వార్షికోత్సవాల కానుక కథాజగత్ వెబ్‌సైటులో కొత్తగా రెండు కథలు చేరాయి. మొదటిది స్వాతి శ్రీపాద రచించిన ఎర అనే కథ. రెండవది డా.టీ.సంపత్‌కుమార్ వ్రాసిన మSheన్ అనే కథ. వీటిల్లో ఎర డైరెక్టు కథ కాగా మsheన్ స్త్రీవాద పత్రిక భూమికలో ఆగస్టు 2008లో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

కామెంట్‌లు లేవు: