...

...

20, ఏప్రిల్ 2014, ఆదివారం

మరో రెండు కథలు!

"మనమంతా కర్మజీవులం నాయనా! పాప పుణ్యాల పరిధిలో పరిభ్రమిస్తున్న వాళ్ళం. ఈ భిక్షగాళ్ళు కర్మజీవులు. బ్రతుకు గతి తప్పిన స్థిత్లో వేరే దారిలేక, ఈ స్థితికి దిగజారిన వాళ్ళు. ఎవరూ కావాలని దిగజారి పోరుకదా! ఒకరిముందు దేహీ అనే జన్మ ఎంత దౌర్భాగ్యమో ఊహించండి! ఏదో మనకు ఉన్నంతలో, మనం తిన్నంతలో ఎంతోకొంత..."

    భిక్షపతి మాటలు కనకారావుకు మింగుడు పడలేదు. 'ఈయనేదో వేదాంతం కబుర్లు చెబుతున్నాడుగానీ, లోపల మరో మనిషి ఉన్నాడు. అందరి ముందు ఇలా ధర్మం చేయడంలో అంతరార్థం ఏదో ఉండేఉంటుంది. మందిలో మంచివాళ్ళలా నటించి... ముఖ్యంగా ఈ రైలు ప్రయాణాల్లో మోసాలు చేసేవాళ్ళని, ఎంతమందిని చూడటంలేదు. ఈ వానపాముకూడా అలాంటివాడే సందేహం లేదు.'

ప్రముఖ కథారచయిత శ్రీకంఠస్ఫూర్తిగారి పరోపకారార్థం కథలో ఆ వానపాము గురించి వివరంగా తెలుసుకోండి. వారి అబ్బాయి వంశీకంఠస్ఫూర్తి కథ  'ఎండమావులు'ను కూడా కథాజగత్‌లో చదవండి.

కామెంట్‌లు లేవు: