...

...

29, జులై 2014, మంగళవారం

చేరా పీఠిక

 ఇటీవలే కన్నుమూసిన ఆచార్య చేకూరి రామారావుగారు నా సమీక్షావ్యాసాల సంపుటి గ్రంథావలోకనమ్‌కు పీఠికను అందించారు. ఈ పీఠిక కోసం వారితో వారం పదిరోజుల సాన్నిహిత్యం ఏర్పడింది. తన ఇంటిముందు 'ఇచట పీఠికలు వ్రాయబడును' అని ఒక బోర్డు తగిలించుకొనమని ఒక మిత్రుడు సలహా ఇచ్చినట్లు నాతో సరదాగా అనేవారు. వారికి నివాళిని అర్పిస్తూ నా పుస్తకానికి వ్రాసిన పీఠికను తురుపుముక్క పాఠకులకోసం ఇక్కడ ఇస్తున్నాను.





కామెంట్‌లు లేవు: