...

...

27, ఆగస్టు 2013, మంగళవారం

మలుపుతిప్పిన కథ!

"ఈ కథలోని నైరాశ్యం వోటమి తత్వం కాలక్రమంలో కరిగిపోయి, దిగంబర కవుల ఉద్యమంతో, విప్లవ రచనా మార్గం ఒక సార్థక పరిణామం. నా రచనా యాత్రలో అదో కీలక మలుపు!" అంటున్నారు ప్రముఖ దిగంబర కవిత్వోద్యమ సారథి నిఖిలేశ్వర్‌గారు. ఆ కీలక మలుపు తిప్పిన కథ ఏమిటో త్వరలో కథాజగత్‌లో చదవండి.

కామెంట్‌లు లేవు: