...

...

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

కథాజగత్తులో మరో కథ!

నా బ్లాగు కథాజగత్‌లో ఒక కథ చేరింది. రచయిత పేరు రాధేయ. వీరు వచన కవిగా సుప్రసిద్ధులు. మగ్గం బతుకు, తుఫాను ముందటి ప్రశాంతి, జ్వలనం, క్షతగాత్రం, దివ్యదృష్టి మొదలైనవి వీరి పేరెన్నిక గన్న కావ్యాలు. ప్రస్తుతం ప్రకటించిన కథ మౌన హింస 1995లో వ్రాశారు. ఈ కథ హిందీతో సహా పలు భారతీయ భాషల్లోకి అనువదించ బడింది. ఈ కథ మీకోసం.

కామెంట్‌లు లేవు: