...

...

24, మార్చి 2010, బుధవారం

కడుపాత్రం

తవ్వా ఓబుల్‌రెడ్డిగారి కథానిక కడుపాత్రం కథాజగత్‌లో ప్రకటించాము. మరుగున పడిపోతున్న జానపద కళారూపాలపై ఆధారపడి బతికే కుటుంబాల వ్యధార్థభరిత జీవితాలను ఈ కథలో శ్రీ ఓబుల్‌రెడ్డిగారు చక్కగా చిత్రించారు. చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

కామెంట్‌లు లేవు: