...

...

21, జనవరి 2010, గురువారం

కస్తూరి తాంబూలం - ఐదు కారణాలు!!!

మునిపల్లె రాజుగారి కథ కస్తూరి తాంబూలం తెలుగు కథ శతవార్షికోత్సవ ప్రత్యేక కానుక కథాజగత్‌లో ప్రకటింపబడింది. ఈ కథనే కథాజగత్‌లో ప్రకటించేందుకు మునిపల్లె రాజుగారు ఎందుకు ఎంపిక చేసుకొన్నారంటే -  


1.Technical గా perfect short story అని, Range, Depth, Ending కూడా European లాక్షణికుల్ని, content wise - Indian లాక్షణికుల్ని సమృద్ధిగా సంతృప్తి పరచే, శిల్పం, శైలి చక్కగా ఒకే లయలో ఉన్నాయని వడలి మందేశ్వరరావు, చిన వీరభద్రుడు వంటి సాహితీవేత్తలు, శ్రీ విరించి వంటి సద్విమర్శకులు మెచ్చుకొన్నారు కాబట్టి

2.మునిపల్లె రాజుగారిని పాఠకులు Humanist values రచయిత గానే గుర్తుచేసుకొంటారు కాబట్టి

3.Too much of sentimentation లేకుండానే ఆ values ను పోషించిన కథ కాబట్టి

4. సరదా కథల Life చాలా Short కాబట్టి

5. Website దర్శించేవాళ్లు - సాధారణ పాఠకులకన్నా ఒక పై కక్ష్యలో ఉంటారు కాబట్టి  


కథ చదివి రాజుగారితో ఏకీభవిస్తారో, విభేదిస్తారో తెలియజేయండి.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

1,2,3 మునిపల్లె రాజుగారితో ఏకీభవిస్తున్నాను. 4 విభేదిస్తున్నాను. 5 ఏమో?