...

...

4, అక్టోబర్ 2011, మంగళవారం

అలనాటి పత్రికలు 20


తనను తాను ఆధునిక సాహిత్య దిక్సూచిగా అభివర్ణించుకున్న ఈ పత్రిక కాకినాడనుండి 1969 - 70 లమధ్యకాలంలో వెలువడింది. ప్రముఖ కవి ఆవంత్స సోమసుందర్ ఈ పత్రికకు సంపాదకులు. శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి,కుందుర్తి, కాళోజీ, నారాయణరెడ్డి, దాశరథి, పురిపండా అప్పలస్వామి, సంజీవదేవ్, వేగుంట మోహన ప్రసాద్, టంకశాల అశోక్, శశికాంత్ శాతకర్ణి, బలివాడ కాంతారావు వంటి హేమాహేమీలైనవారి రచనలు ఈ పత్రికలో కనిపించేవి.   

కామెంట్‌లు లేవు: