...

...

20, నవంబర్ 2010, శనివారం

???


పరీక్షల్లో గాంధీని గురించి వ్యాసం వ్రాయమంటే, చదువుకొన్నది ఒక్క ఆవు వ్యాసమే కాబట్టి ,'గాంధీ గొప్పవాడు. ఆయనకి ఒక ఆవు ఉండేది. ఆవు సాధు జంతువు.ఆవుకు నాలుగు కాళ్ళుండును...' అని అక్కడి నుంచి ఆవు గురించి వ్రాసిపడేసాడట వెనకటికి ఒకడు. అలా ఉంది నేడు తెలంగాణా వీరాభిమానుల పరిస్థితి. తెలంగాణాతో సంబంధం ఉన్నా, లేకపోయినా ఏవిషయాన్నైనా వారు నేర్పుగా తెలంగాణాకు జరుగుతున్న అన్యాయంగా చిత్రించగలరు. కాదంటారా? ఈ క్రింది వార్త చదవండి. మీకే తెలుస్తుంది.
    

నిర్వాహకులకు లేని ఉద్దేశాలను అంటగట్టి ప్రాంతీయతతో సంబంధంలేని కార్యక్రమాన్ని అడ్డుకోవడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది?

2 కామెంట్‌లు:

kasturimuralikrishna చెప్పారు...

కోడిహళ్ళి గారూ మీరు భర్తృహరి శతకం చదవాలి.

manavaani చెప్పారు...

పైన వ్యాఖ్యకి సంబంధించి :
వివరంగా వ్యాఖ్య చేసి ఉంటే ఉపయోగపడేది :)

బర్తృహరి శతకం అంటే - ప్రసిద్ధిలో ఉన్నది నీతి శతకం.
అందులో 100 కి పైగా శ్లోకాలు (తెలుగులో పద్యాలు)
వాటిలో పై విషయానికి ఏ శ్లోకాన్ని (లేదా సుభాషితాన్ని)
అన్వయించుకోవాలి !!