...

...

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ముద్దుకృష్ణ


వైతాళికులు కవితా సంకలనకర్తగా పేరుగడించిన ముద్దుకృష్ణ 1933లో జ్వాల అనే పత్రికను నడిపారు. మూఢవిశ్వాసాలతో ఉన్న ఆనాటి సమాజాన్ని ఒక్క సారిగా ఊపివేసి, యువకుల్లో స్వతంత్రమైన ఆలోచనా శక్తికి దోహదం చేసిన ఆనాటి తెలుగు పత్రికలలో జ్వాల ఒకటి. ఎక్కువ కాలం ఈ పత్రిక వెలువడకపోయినా ఆ కాలంలో సంచలనాన్ని సృష్టించింది. ముద్దుకృష్ణ గారు ఇంకా అశోకం, టీకప్పులో తుఫాను, భీమా విలాపంలో భామా కలాపం మొదలైన నాటికలు వ్రాసి ప్రదర్శించారు. 

కామెంట్‌లు లేవు: