...

...

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

దివిటీ పట్టుకవస్తా


పై కవితను రాసింది ఎవరో ఊహించండి. నాలుగు దశాబ్దాల క్రితం వ్రాయబడిన ఈ అభ్యుదయ కవిత ఏ కవి కలం నుండి వెలువడింది?

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

శ్రీరంగం నారాయణబాబు?

mmkodihalli చెప్పారు...

అజ్ఞాత శ్రీరంగం నారాయణ బాబు కాదండి. సరే కింద కొన్ని కవుల పేర్లు ఇస్తాను. వీరిలో పై కవిత వ్రాసింది ఎవరో కనుక్కోగలరేమో చూద్దాం :-)

ఆరుద్ర, అజంతా, ఎల్లోరా, పఠాభి, దేవరకొండ బాలగంగాధర తిలక్, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి, సి.నా.రె, పురిపండా అప్పలస్వామి, రోణంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజులు, అబ్బూరి వరద రాజేశ్వరరావు, కొంపెల్ల జనార్ధన రావు, త్రిపురనేని గోపీచంద్, గుడిపాటి వెంకటచలం, ఆవంత్స సోమసుందర్, కవికొండల వెంకటరావు,గుంటూరు శేషేంద్ర, చింతా దీక్షితులు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, విద్వాన్‌ విశ్వం, నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, మహాస్వప్న, శివారెడ్డి, అద్దేపల్లి రామ్మోహన రావు, కె.వి.రమణారెడ్డి, దేవిప్రియ, మో, ఆలూరి బైరాగి, ముద్దుకృష్ణ,దువ్వూరి రామిరెడ్డి

mmkodihalli చెప్పారు...

పంతుల జోగారావు అన్నారు...

పఠాభి గారేనా ?

mmkodihalli చెప్పారు...

కాదండి. ఈ కవిత వ్రాసినవారు పురిపండా అప్పలస్వామిగారు.